Sunday, August 1, 2010

  1.       భారత రక్షణవ్యవస్తలో మరో మైలురాయి .                             సాంకేతికరంగంలో భారతీయ                శా స్త్రవేత్తలు   ఏమాత్రం తీసిపోరని మరోసారి ఋజువైంది . జులై 26 న ఒరిస్సా లోని బాలసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డి.ఆర్.డి,ఒ (భారత రక్షణ పరిశోధన అభివ్రుద్ది సంస్ధ) ) ప్రయోగించిన అడ్వాంస్‌డ్ ఎయిర్ డిఫెన్స్   (ఎ.ఎ.డి) క్షిపణిని ప్రయోగించారు దీనివలన లక్ష్యంగా నిర్దేశించిన  శత్రు క్షిపణిని ఎ.ఎ.డి. పదిహేనుకిలోమీటర్ల  ఎత్తులో వుండగా నేలకూల్చగలుగుతుంది. ఈ ప్రయోగం  విజయవంతైందని  డి.ర్.డి.ఒ డైరక్టర్ ఎ.పి.దాస్ చెప్పారు.                                                                           

Blogger Developers Network: Bug Fixes for 6/15

Blogger Developers Network: Bug Fixes for 6/15

రేపటి తరం

  రేపటి తరం
                             నేటి ఆధునిక యుగంలో సమాచారవ్యవస్త గ్రామగ్రామాన విస్తరించి వున్నది.కాని ఆ వ్యవస్త కొన్ని కారణాలవలన సరియన దిశలో పయణించుటలేదు.ఎందుకునగా  గత కొన్నేళ్ళుగా  ప్రింట్ మీడియా లేదా ఎలట్రానిక్ మీడియాను పరిశీలించితే ఎవరికైన అర్థం అవుతుంది .సమాజాన్ని బాగుచేయకపోయినపరవాలేదుగాని వక్రమార్గంలో  ఆలోచింపచేస్తుంది .       అంతేకాకుండా  సరియన వార్తలు కు ప్రాధాన్యం ఇవ్వకుండా  కేవలం రాజికీయవార్తలుతోనే  కాలంగడుపుతున్నారంటే  అతిసయోక్తికాదు.అందువలన నేటితరాన్ని ప్రభావితంచేస్తు   రేపటితరంతో  నవసమాజాన్నినిర్మించాలని ఉద్దేశ్యంతో   "రేపటితరం" అనే వార వెబ్ పత్రికను ప్రారంభిస్తున్నాను అని తెలియజేటుకు సంతోషిస్తున్నాను.   కావునా నన్ను ఆశ్వీరదించగలరు.